బహుశా, బాహ్యశాసనాలనుంచీ, నియమనిబంధనలనుంచీ మాత్రమే కాక, అంతరంగపు ఆరాటాలనుంచీ, సూక్ష్మ, అతిసూక్ష్మ ప్రలోభాలనుంచీ బయటపడినవాడు మాత్రమే అవధూత గీతలాంటి గీతాన్ని పలకగలుగుతాడు.
అవధూత గీత-4
అంటే అప్పటికే ఆయన్ని సమాజంలో రెండు వర్గాలు తమవాడిగా భావిస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించాలనుకునే సనాతన వర్గం, రెండోది అటువంటి కట్టుబాట్లకీ, ఆచారవ్యవహారాలకీ అతీతమైన, ఏ చట్రంలోనూ ఇమిడ్చిపెట్టలేని ఒక స్వతంత్ర రూపాన్ని అనుసరించే వర్గం.
అవధూత గీత-3
అప్పుడు ఆ అవధూత తాను చాలామంది గురువుల్ని ఆశ్రయించాననీ, వాళ్ళ ఉపదేశం వల్ల తనకి అటువంటి జీవన్ముక్త స్థితి సాధ్యపడిందనీ చెప్తూ, మొత్తం ఇరవైనాలుగు మంది గురువుల్నీ, వారి నుంచి తానేమి నేర్చుకున్నాడో ఆ విద్యల్నీ వివరిస్తాడు.
