ఒక సంభాషణ

తోటిమనిషి సంతోషానికో, కష్టానికో చలించి, చెప్పిన మాటలు, ఆ సుఖదుఃఖాలతో సంబంధం లేనివాళ్లని కూడా చలింపచేయగలిగినప్పుడే కవిత్వం సార్వజనీనమవుతుంది.