'తగిలించబడి యున్నది చయినా బజారు గగనంలోను జాబిల్లి అనవసరంగాను, అఘోరంగాను' అంటాడు పఠాభి తన 'ఫిడేలు రాగాల డజన్' లో. ఎందుకో వివరిస్తున్నారు 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగంలో.
మోహనరాగం: సరస్వతీపుత్రుడు
నేనెప్పుడైనా ఎవరిపట్లనయినా అసూయ చెందానంటే అది సరస్వతీ పుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యుల పట్లనే అంటున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.
మోహనరాగం: దాశరథి కవిత
'ఏను కవితన్ వరియించలేదు, తానె వరియించె కవితల రాణి నన్ను' అని గానం చేసిన దాశరథి కవిత్వాన్ని తలుచుకుంటూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.