నా కవిత్వ ప్రయాణం

కరోనా కాలంలో మిత్రులు కొంతమంది నన్ను ఒక జూమ్ సమావేశానికి పిలిచి కవిత్వం గురించి మాట్లాడించారు. 22-10-2020 న జరిగిన ఆ సమావేశం యూట్యూబ్ లింక్ ఈ మధ్య డా.సుంకర్ గోపాల్ నాకు పంపించారు. ఇవాళ ఆ లింకు తెరిచి విన్నాను. ఆసక్తికరంగానే అనిపించింది.

సిరినోము

ప్రతి ధనుర్మాసంలోనూ ఆండాళ్ తల్లినీ, తిరుప్పావైనీ తలుచుకోవడం నాక్కూడా చాలా ఏళ్ళుగా ఒక వ్రతంగా ఉంటున్నది. ఈసారి కూడా, మీతో తిరుప్పావై గురించి నా ఆలోచనలు పంచుకుందామని ఉంది.

కొత్త సంవత్సరం

సురభిళించే చామతులు, పొలాల్లో విరగబూసే బంతిపూలు, పండిన పంటని ఇంటికి తీసుకొచ్చే రెండెడ్లబళ్ళు, ముగ్గులు, గొబ్బిళ్ళు, మంచుతెరల్లో కునికే పల్లెలు- ఈ లోకం గురించి ప్రతిసారీ ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది.