కాని, వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో ఇటువంటి కవిత చదవడం ఇదే మొదటిసారి అని మాత్రం చెప్పగలను.
ఒక సంగమస్థలి
గొప్ప ఆధ్యాత్మిక గురువుల దగ్గర మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి పరుసవేది స్పర్శని జగన్నాథరావుగారి దగ్గర ఎంతో సెక్యులర్ ఎన్విరాన్మెంట్లో మనం చూడగలగడం చాలా థ్రిల్లింగ్గానూ, కన్వీన్సింగ్గానూ వుంటుంది.
అతడు నాతోనే ఉంటాడు
సుబ్రహ్మణ్యంలో శతాబ్దాల రాజమండ్రి చరిత్ర, సంస్కారం, సంప్రదాయాలు మూర్తీభవించాయని చెప్పటం అతిశయోక్తి కాదు. అంత చిన్న వయసులోనే అతను ఆ నగరానికి తలలో నాలుకగా ఎలా మారగలిగాడో ఇప్పటికీ నా ఊహకు అందదు.