విశ్వనాథ రెడ్డి ఒక భాషావేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు, కథకుడు, రాయలసీమ సాహిత్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డవాడు. ఇవేమీ కాకపోయినా, ఆ రోజు వాళ్ళింట్లో మేము చూసిన ఆ విశ్వనాథరెడ్డిని నేను జీవితమంతా గుర్తుపెట్టుకుంటాను. కన్నీళ్ళతో గుర్తుపెట్టుకుంటాను. కృతజ్ఞతతో శిరసు వాల్చి మరీ గుర్తుపెట్టుకుంటాను.
జ్ఞాపకమై పరిమళిస్తున్నావు తల్లీ!
కాని, వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో ఇటువంటి కవిత చదవడం ఇదే మొదటిసారి అని మాత్రం చెప్పగలను.
ఒక సంగమస్థలి
గొప్ప ఆధ్యాత్మిక గురువుల దగ్గర మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి పరుసవేది స్పర్శని జగన్నాథరావుగారి దగ్గర ఎంతో సెక్యులర్ ఎన్విరాన్మెంట్లో మనం చూడగలగడం చాలా థ్రిల్లింగ్గానూ, కన్వీన్సింగ్గానూ వుంటుంది.