2,47,000 ఏళ్ళ నాటి మాట

ఇదంతా నాకైతే నాకు కొత్త ప్రపంచంగా అనిపించింది. కాని అది మనమధ్యనే మరుగున పడి ఉన్న ప్రపంచం. తెలుగువాళ్ళు గర్వించవలసిన నిజమైన సందర్భాలంటూ ఉంటే అవి ఇలాంటి ఆవిష్కరణలు వెలుగు చూసిన సందర్భాలు.

వ్యవస్థా వికాసం కూడా అత్యవసరం

శ్రమలో పరాయీకరణ వల్ల, ప్రభుత్వాల ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే కాదు, అసలు ప్రాయికంగా, మనుషులు తమ పనినీ, తమ కార్యక్షేత్రాన్నీ గౌరవించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటున్నదని నా అభిప్రాయం.

లోహియా గురించి ఒక సాయంకాలం

సోషలిస్టులు ప్రధానంగా భారతజాతీయోద్యమానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనీ, సామాజికమైన మార్పు హింసద్వారా కాక, అహింసా పద్ధతులద్వారానే సాధ్యపడుతుందని నమ్మారనీ, ఇక మూడవది, ముఖ్యమైంది, వారు రాజకీయ-ఆర్థిక శక్తి కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకృతం కావాలని భావించారనీ చెప్పాడు.